కేశవదాసుపాలెం గ్రామంలో గ్యాస్ పైపు లీకేజీని గుర్తించి అధికారులకు తెలియజేసిన జనసైనికులు

           తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంసఖినేటిపల్లి మండల పరిధిలోని కేశవదాసుపాలెం గ్రామంలో బెల్లంకొండ వారి గ్రూపు సమీపంలో నివాస గృహాల మద్య ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైను లీకేజీ అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక జనసైనికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి సఖినేటి పల్లి ఎస్ఐ గోపాలకృష్ణగారు పైప్ లైన్లు లీక్ అవుతున్న స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం ఓ‌ఎన్‌జి‌సి అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలంటూ ఎస్‌ఐ గారు ఓ‌ఎన్‌జి‌సి అధికారులను కోరడం జరిగింది. ఇందులో సఖినేటిపల్లి ఎస్ఐ గోపాలకృష్ణగారు కేశవదాసుపాలెం వి ఆర్ ఓ నాగరాజు గారు, ఎన్నారై మండేల బాబి నాయుడు గారు స్థానిక జనసైనికులు ఆచంట పండు గారు, బెల్లంకొండ రామారావు గారు, ఓ ఎన్ జి సి అధికారులు సత్యనారాయణ గారు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సకాలంలో సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చినందుకు జనసైనికులను అభినందించారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way