Logo
Date of Publish : 20 August 2022, 5:47 pm
Editor : Sake Naresh

నారాయణ విద్యాసంస్థల తీరుపై నిరసన తెలిపిన జనసేన విద్యార్థి విభాగం

      తెలంగాణ, (జనస్వరం) : జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాలతో రామంతపూర్ నారాయణ జూనియర్ కళాశాల చైర్మన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టె ఇబ్బందులకు తట్టుకోలేక ప్రిన్సిపాల్ రూమ్ లో విద్యార్థి సాయి ఒంటికి నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ విద్యార్థికి న్యాయం చేయాలని నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ను జనసేనపార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మహేష్ పెంటల, జనరల్ సెక్రటరీ లు తోరం సూర్య, దార ప్రణీత, కమిటీ మెంబెర్స్ రాజేష్, మనీష్, శ్రీనివాస్ చెనిగెల, పృథ్విరాజ్ లను నిరసనలు తెలియజేయడంతో పోలీసులు అరెస్టు చేసి మలక్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com