Logo
Date of Publish : 24 September 2022, 12:12 pm
Editor : Sake Naresh

బొబ్బిలి సబ్ స్టేషన్ లో గాయపడిన వ్యక్తిని పరామర్శించి, నిర్లక్ష్యత అధికారులపై చర్యలు తీసుకోవాలి

           విజయనగరం ( జనస్వరం ) : బొబ్బిలి కేంద్రంలో 132/33కేవీ సబ్స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో వాడాడ గ్రామానికి చెందిన వ్యక్తి  జనార్దన్ గారు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసేన టీం ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అని విషయం తెలుసుకోవడం జరిగింది. అలాగే కార్మికులు అంతా కలిసి ప్రమాదం జరగడానికి మూల కారణం అయిన AE గారిపై కేసు పెట్టడానికి ముందుకు వస్తే బొబ్బిలి సీఐ గారు నిరాకరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని ప్రశ్నించారు.  అలాగే ఈ సమస్యపై రేపు పోలీస్ స్టేషన్కి వెళ్లి మాట్లాడడం జరుగుతుందని గాయపడిన కార్మికునికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com