తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులని విన్నవించిన ఇచ్చాపురం జనసైనికులు

తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులని విన్నవించిన ఇచ్చాపురం జనసైనికులు

      శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం నుండి ముచంద్ర రహదారి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని గ్రహించిన జనసేన నాయకుడు తిప్పన దుర్యోధన రెడ్డి గారు సమస్యను ఇచ్ఛాపురం జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని ఇచ్చాపురం జన సేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు గారు ఈరోజు M.P.D.O గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దానికి M.P.D.O గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యనే ఆర్ అండ్ బి దృష్టికి తీసుకొని వెళ్లి వీలైనంత తక్కువ సమయంలోనే సమస్య పరిష్కారం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు దాసరి రాజు గారు, దుర్యోధన రెడ్డి గారు ,శంకర్ రెడ్డి గారు బిజెపి నాయకులు రమేష్ గారు సంతోష్ గారు ,జన సైనికులు అఖిరా సాయి, రవి రెడ్డి మరియు ముచంద్ర కేదారిపురం బెన్నుగాపేట గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way