Logo
Date of Publish : 30 November 2021, 6:02 pm
Editor : Sake Naresh

గిరిజనులు పండించిన కాఫీకి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలి

అరకు ( జనస్వరం ) : అనంతగిరి మండలంలో గల గిరిజన రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం తక్షణం గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన నాయకులు సాయి బాబా, సన్యాసిరావు ఆధ్వర్యంలో మంగళవారం కాఫీ రైతు దగ్గర పెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడుతూ కాఫీ గిట్టుబాటు ధర మీద అడిగి తెలుసుకున్నారు. అయితే కాఫీ కొనుగోలు చేసే వ్యాపారస్తులు కారుచౌకగా నూట నలభై రూపాయలు కిలోకి కొనుగోలు చేస్తున్నట్టు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ గిరిజనులు పండించిన కాఫీని ప్రభుత్వం తక్షణం గిట్టుబాటు ధర కల్పించాలని, మైదాన ప్రాంతం వ్యాపారస్తులు వచ్చి, కారుచౌకగా గిరిజనుల దగ్గర కొనుగోలు చేస్తూ, మరోపక్క గిరిజనులకు నిలువు దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కొండప్ప తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com