Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం

     గజపతినగరం ( జనస్వరం ) : నియోజకవర్గ సమన్వయకర్త  మర్రాపు సురేష్  పార్టీ కార్యాలయం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికులకు, మెగా అభిమానులకు మన పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ప్రకటించే స్థానాల కంటే, పవన్ కళ్యాణ్ గారు గురిపెట్టిన లక్ష్యాన్ని చూడాలని కోరారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం పని చేయాలి అని నాయకులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డా.రవికుమార్ మిడతాన, వీరమహిళ దుర్గ, గజపతినగరం నాయకులు కలిగి పండు, శ్రీను, లక్ష్మణ, రాంబాబు, ఏర్ని నాయడు, బాలు, ఆదినారాయణ, అప్పారావు, బాలకృష్ణ, గౌరీ నాయడు, మహేష్, హేమ సుందర్, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way