జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరిచే ఫ్లెక్సీలను తొలగించాలి

జనసేన పార్టీ

       బనగానపల్లి ( జనస్వరం ) : జన సైనికులను రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీకి చెందిన వ్యక్తులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కించపరిచేలా బనగానపల్లె పట్టణంలో R&B ఆఫీస్, గవర్నమెంట్ హై స్కూలు, అవుకు మెట్ట దగ్గర ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని వెంటనే తొలగించాలని బనగానపల్లె జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో అజిత్ రెడ్డి, షేక్షావలి, శేఖర్, రాజు, శంకర్ జనసైనికులు పోలీస్ శాఖ మరియు EORD వారికి తెలియజేయడం జరిగింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలు భంగం కలిగేలా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులతో వెంటనే తొలగించాలని లేని పక్షంలో పార్టీ తరఫున పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. కావున శాంతియుతంగా సమస్యను పరిష్కరించే విధంగా ఫ్లెక్సీలను తొలగించే విధంగా చేయాలని కోరడం జరిగింది. ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించి ఇంతకు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజీ, రాఘవేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way