Logo
Date of Publish : 27 August 2020, 10:04 am
Editor : Sake Naresh

లింగాల మునేటి వంతెనను ఎత్తులో నిర్మించాలి : జనసేన మురళి

లింగాల మునేటి వంతెనను ఎత్తులో నిర్మించాలి : జనసేన మురళి

       జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాల మునేటి వంతెనను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. జగ్గయ్యపేటలో ఉన్నటువంటి రహదారులు మరియు భవనములు శాఖ అధికారులకికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో ఎగువన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు కూడా వంతెన దిగువగా ఉండటం వలన వంతెన మునిగిపోయి వాహన రాకపోకలకు అంతరాయము ఏర్పడుతుంది దీని వలన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే స్థానికంగా ఉంటున్న ప్రజలు బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కున బ్రతకవల్సివస్తుంది కావున అధికారులు సమగ్ర దృష్టి పెట్టి వంతెనను ఎత్తుగా నిర్మించాలని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కొర్రపాటి గోపీచంద్, రెంటాల రామారావు, సాయి కిరణ్, నవీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com