Search
Close this search box.
Search
Close this search box.

పంతం నానాజీ గారికి ఘన స్వాగతం పలికిన కరికాల వీర మహిళలు

      కాకినాడ ( జనస్వరం ) : జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా నేడు కరప మండలం గొర్రిపూడి గ్రామం లో స్థానిక నాయకులు, అనుకుల రాంబాబు, పుణ్యమంతుల అన్నవరం, గండి యారీష్, నల్లే ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుకోవడానికి చిన్న వీధి, బసవేశ్వర స్వామి గుడి వీధి, మెయిన్ స్కూల్ వీధి ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళిన జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు.. ఆ ప్రాంత ప్రజలు బీసీపేట లో స్మశాన వాటిక లేదని స్థానికులు ఇంటింటికి చందాలు వేసుకుని స్మశానం నిర్మాణం చేసుకుంటున్నామని, ప్రభుత్వ సహకారమ్ లేదని,. ఇదివరకు పంచాయతీ ద్వారా చేపల మార్కెట్ నిర్వహించడం జరిగేదని ఇప్పుడు లేదని, అప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నియలం గా మారిందని, పశువుల ఆసుపత్రి ఇదివరకు ఉండేదని, ఇప్పుడు లేదని,నిధులు లేవని సచివాలయం, RBK, సెంటర్ ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, RBK సెంటర్ వల్ల రైతులకి ఎటువంటి ఉపయోగం లేదని, రోడ్లు సరిగా లేవని, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సదుపాయాలు లేవని, విద్యుత్ సబ్ స్టేషన్ శాంక్షన్ అయి నాలుగు సంవత్సరాలు అయిన ఇంకా బేస్మెంట్ స్థితి లోనే ఆగిపోయింది అని,, నిరూపయోగం గా ప్రభుత్వ వాటర్ ప్లాంట్ ఉందని తెలిపారు. సమస్యలు పరిష్కారం కై అధికారుల ఫై ఒత్తిడి తీసుకువస్తామని నానాజీ  ప్రజలకి తెలిపారు.. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way