ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై వైసీపీ రౌడీ ముఖల దాడి హేయమైన చర్య…

ధర్మవరం

         ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ప్రొధ్భలంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి సమీప బంధువు జనసేన నాయకుడు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రాజారెడ్డిపై వైసీపీ ముఖాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. రాజారెడ్డిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతుకుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం దగ్గర రాజారెడ్డి పనులను పరిశీలిస్తుండగా వైసీపీ నాయకులు ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రోద్బలంతో విచక్షణా రహితంగా కర్రలతో, రాళ్లతో దాడి చేసి రాజారెడ్డి గారిని తీవ్రంగా గాయపరచడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా మరొక్కసారి ఇటువంటి దాడులు పునరారుతం కాకుండా జనసేన పార్టీ తరపున బలంగా పోరాటం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way