Search
Close this search box.
Search
Close this search box.

గెడ్డకంచరాం గ్రామాల్లో ప్రజల్లో మార్పు తేవడమే మాధ్యేయం : జనసేన నాయకులు కరిమజ్జి

గెడ్డకంచరాం

              శ్రీకాకుళం ( జనస్వరం ) : జనసేన నాయకులు కరిమజ్జీ గ్రామగ్రామాన తిరుగుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఆయన గెడ్డకంచరాం గ్రామాల్లో పర్యటించారు. సామాన్యులను పలకరించి జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గూర్చి చెప్పారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేఖ పనులను గూర్చి వివరించారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో గూర్చి వివరిస్తూ, జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన షణ్ముఖ వ్యూహం గూర్చి తెలిపి ప్రజలలో అవగాహన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొట్నూరు లక్ష్మునాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way