జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలలో 3వ రోజు

    ఆచంట, (జనస్వరం) : జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలలో భాగంగా మూడవ రోజు – వల్లూరులో జనసేన ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రామ్ మోహన్ గారి చేతులుమీదుగా పేదలకు భోజనం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రామ్ మోహన్ గారు మాట్లాడుతూ జనసేన పుట్టినరోజును పురస్కరించుకొని మా గ్రామంలో భోజనం పార్సిల్స్ పంపిణి చేయడం ద్వారా జనసేనపార్టీ పేదల ఆకలి తీరుస్తున్నారని జనసైనికులును అభినందించడం జరిగింది. జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా మూడవ రోజు వల్లూరులో పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణి చేసామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు యేడిద తేజా విఘ్నేశ, పంపన శ్రీను, కడిమి ఉమామహేశ్వరావు, యేడిద బాలు, అడబాల అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way