Search
Close this search box.
Search
Close this search box.

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్

  పిఠాపురం ( జనస్వరం ) : రావివారిపోడు ఆద్వర్యంలో జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ – జనసేన కప్ 2024 ను ప్రారంభించిన జనసేన ఇంఛార్జ్ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఈ పండగను మరింత ఉత్సహంతో మరింత ఆనందంతో గడపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ : తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ – 50000, బండి బుజ్జి , బండి వరాలు – 25000, వేగిశెట్టి సూర్య నిఖిల్ – 10000 బండి రమణ – 5000, తెలగంశెట్టి పరమేష్ – క్రికెట్ బాల్స్ మరియు తదితర నిర్వాహకులు: వేగిశెట్టి సూర్య నిఖిల్, బండి సునీల్, బొమ్మిడి విష్ణు, బండి కృప మరియు బృందం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పిఠాపురం జనసేన నాయకులు వేగిశెట్టి సూర్య నిఖిల్, మత్స అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరావు, మత్సకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్న దొర, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, పర్ల రాజా, తదితరులు మరియు రావివరిపొడు గ్రామా నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way