Logo
Date of Publish : 06 November 2020, 7:28 am
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

            పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో ఇటీవల క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన జన సైనికుడు దాసం జయచంద్ర కుటుంబాన్ని పరామర్శించిన జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. అతి చిన్న వయసులో క్యాన్సర్‌ వ్యాధితో మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి జనసేన కుటుంబం అండగా ఉంటుందని బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దాసం జయచంద్ర కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, అధికార ప్రతినిధి కొనగల హరనాథ్‌, మండల కార్యదర్శి ఆకుల నాని, గూడెం జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తన పల్లి కాశి, కోశాధికారి గుండు మోగుల సురేష్‌ కార్యదర్శి మద్దాల మణికుమార్‌, ఆకుతీగ పాదుగ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com