Logo
Date of Publish : 31 October 2020, 9:26 am
Editor : Sake Naresh

ఆలయ అభివృద్ధికి, ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.100000 విరాళం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

ఆలయ అభివృద్ధికి, ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. 100000 విరాళం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

              మిలటరీ మాధవరంలో ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి ₹50,000 లు విరాళంగా మరియు తాడేపల్లిగూడెం వానపల్లి గూడెంలో శివాలయం నిర్మాణానికి ₹.50,000 లు విరాళంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ జనసైనికులు తమ దృష్టికి తీసుకురాగా పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో సహాయం అందించడం జరిగింది అన్నారు. అలాగే ఈ కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలకు ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందు ఉంటానని తెలిపారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com