Logo
Date of Publish : 01 May 2023, 2:29 pm
Editor : Sake Naresh

కాపులకు ఇస్తానన్న హామీలని నెరవేర్చాలని తెలంగాణ జనసేన నాయకుల డిమాండ్

        హైదరాబాద్ ( జనస్వరం ) :  కూకట్పల్లి నియోజకవర్గంలో బాల్ నగర్ కాపు సేవా సమితి అధ్యక్షులు తోట శివాజీని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ గారి మిత్రబృందంతో, జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శంకర్ గౌడ్ మాట్లాడుతూ అన్ని కులాలకు భూమి కేటాయించారు. కానీ, కాపులకి ఐదు ఎకరాల భూమి ఇస్తామని గత ఎలక్షన్స్ ముందు నుంచి మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ ఆరు నెలల్లో ఇవ్వని పక్షంలో ఎలక్షన్స్ లో జనసేన పార్టీ క్యాండిడేటెడ్ గెలిచిన తర్వాత 10 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, వెంకటేశ్వరరావు, నాగేంద్ర, కోలాశంకర, వేముల మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com