Logo
Date of Publish : 19 October 2020, 1:38 pm
Editor : Sake Naresh

హరిదాసుపురంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

హరిదాసుపురంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

       నందిగాము మండలం హరిదాసుపురం గ్రామంలో జనసేన టెక్కలి ఇంచార్జి కణితి కిరణ్, బీజేపీ నాయకుడు అట్టడా రాజేష్ తో పర్యటించారు. గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన కణితి మాకన్న గారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆయన కుమారుడు తులసిరావు గారిని కలసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కణితి రంగారావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుమారులను కలుసుకున్నారు. అలాగే గ్రామస్థులు తన దృష్టికి తీసుకు వచ్చిన కౌలు రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని గ్రామస్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కణితికిరణ్ తో పాటు హరిదాసుపురం పెద్దలు వెంకటబాబు గారు, కంచరాన అప్పలస్వామి, కవిటి ఖగ రాజు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com