Search
Close this search box.
Search
Close this search box.

పెన్షన్ సమస్యలపై టెక్కలి MPDO గారిని కలిసి వినతిపత్రం అందజేసిన టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్

                 శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాదా వల్లభాపురం గ్రామానికి సంబంధించిన కొంతమంది అర్హులైన వారికి పెన్షన్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని వారికి పెన్షన్లు వచ్చేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కోరారు. అలాగే  మాదినవానిపేట గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై వినతిపత్రం అందజేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరడమైంది.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ముడిదాన రాంప్రసాద్, అక్కువరం ఎంపీటీసీ అభ్యర్థి కొత్తూరు హరి, బగాది క్రాంతి, బొడ్డేపల్లి వెంకటేష్, ఎదురేసు చంటి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way