Search
Close this search box.
Search
Close this search box.

పామర్రు జనసేన నాయకులు ఆధ్వర్యంలో టీం పిడికిలి పోస్టర్లు ఆవిష్కరణ

    పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా – పామర్రు నియోజకవర్గం – స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు NRI జనసైనికులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల పరిధిలో టీం పిడికిలి పేరిట వితరణ చేసిన గోడ ప్రతులు, వాహన స్టికర్లు, అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పామర్రు నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్, రాపర్ల ఎంపీటీసీ  కూనపరెడ్డి సుబ్బారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వీరాస్వామి, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way