Logo
Date of Publish : 30 September 2021, 4:19 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన తణుకు జనసేన నాయకులు

    తణుకు, (జనస్వరం) : తణుకు పట్టణం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకుల దాడిలో పిల్లాడి పూర్ణ రామారావు తీవ్రంగా గాయపడడంజరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు అనుకుల రమేష్, పిల్లాడి పూర్ణ రామారావు  కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున భరోసా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అనుకుల రమేష్ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గం లో ఏ జనసైనికుడికి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులు అందరూ కలసి 47500రూపాయలు భాదిత జనసేన కార్యకర్త పిల్లాడి రామారావు వైద్య నిమిత్తం అనుకుల రమేష్ భాదిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానూరి మాధవ రాయుడు, ముత్యాల శివ రామకృష్ణ, అడబాల మణికంఠ, ఆవాల సాయి, భూపతిరాజు విజయకుమార్ రాజు, తామరపల్లి సాయి, నెయ్యల శివ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com