Logo
Date of Publish : 11 January 2021, 10:33 am
Editor : Sake Naresh

ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన తణుకు ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు

             తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామం లో వైస్సార్ పార్టీ వారు ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమంలో ప్రమాదవస్తు కొబ్బరి చెట్టు విరిగిపడి ఇద్దరు మరణించగా తీవ్రంగా గాయపడిన ఆరుగురు మహిళలను తణుకు జిల్లా కేంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆరుగురు క్షతగాత్రులను హాస్పిటల్ నందు తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు ఆత్మీయంగా పలకరించి తనవంతు సాయంగా మరణించిన కుటుంబానికి 10000/- రూపాయలు మరియు గాయపడిన వారికీ 5000/- రూపాయలు ఆర్ధిక సాయం చేసినారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ మెంబెర్ అనుకుల రమేష్ మరియు కాట్నం విశాలి, తెలగారెడ్డి లక్ష్మి, ఆకేటి కాశీ, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com