Logo
Date of Publish : 21 January 2024, 8:50 pm
Editor : Sake Naresh

తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి చేరికలు

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : ప్రత్తిపాడు గ్రామం బి.సి సామాజికవర్గం నుంచి జగత్ సోమశేఖర్(పండు) గారి ఆధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలుకి ఆకర్షితులైనారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  బొలిశెట్టి శ్రీనివాస్  నాయకత్వంపై నమ్మకంతో శ్రీనివాస్ చేతుల మీదగా 50 మందికి పైగా జనసేన కండువాలు వేయించుకున్నారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు గ్రామం కాలవ గట్టు శివారులో ఒక తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందనీ ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడు యొక్క వివరాలు తెలుసుకుని వెంటనే ఆ కుటుంబానికి పదివేల రూపాయలు మరియు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చెరుకూరి జగత్ సోమా శేఖర్ (పండు), అత్తిలి బాబి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com