Search
Close this search box.
Search
Close this search box.

తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి చేరికలు

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : ప్రత్తిపాడు గ్రామం బి.సి సామాజికవర్గం నుంచి జగత్ సోమశేఖర్(పండు) గారి ఆధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలుకి ఆకర్షితులైనారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  బొలిశెట్టి శ్రీనివాస్  నాయకత్వంపై నమ్మకంతో శ్రీనివాస్ చేతుల మీదగా 50 మందికి పైగా జనసేన కండువాలు వేయించుకున్నారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు గ్రామం కాలవ గట్టు శివారులో ఒక తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందనీ ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడు యొక్క వివరాలు తెలుసుకుని వెంటనే ఆ కుటుంబానికి పదివేల రూపాయలు మరియు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చెరుకూరి జగత్ సోమా శేఖర్ (పండు), అత్తిలి బాబి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way