Logo
Date of Publish : 05 December 2023, 9:46 pm
Editor : Sake Naresh

తుఫాన్ బాధితులకి దుపట్లు పంపిణి చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

 సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని 17గిరిజన కుటుంబాలు తుఫాన్ కారణంగా గుడిసెలోకి నీళ్ళు వచ్చాయి.వారిని కోడూరు పంచాయతి నందు స్కూలో కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వారికి బెడ్ షీట్, పిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేసారు. వారికీ ఏ అవసరం వచ్చినా అండగా వుంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో JSP, TDP కలసి ప్రజ ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతుందని, అపుడే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు M.శరత్, K.శ్రీనివాసులు, S. శ్రీహరీ, M. వంశీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com