Search
Close this search box.
Search
Close this search box.

తుఫాన్ బాధితులకి దుపట్లు పంపిణి చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

తుఫాన్

 సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని 17గిరిజన కుటుంబాలు తుఫాన్ కారణంగా గుడిసెలోకి నీళ్ళు వచ్చాయి.వారిని కోడూరు పంచాయతి నందు స్కూలో కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వారికి బెడ్ షీట్, పిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేసారు. వారికీ ఏ అవసరం వచ్చినా అండగా వుంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో JSP, TDP కలసి ప్రజ ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతుందని, అపుడే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు M.శరత్, K.శ్రీనివాసులు, S. శ్రీహరీ, M. వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way