Logo
Date of Publish : 23 November 2020, 6:50 am
Editor : Sake Naresh

క్షేత్ర స్థాయిలో బలపడాలి : జనసేన పిలుపు

క్షేత్ర స్థాయిలో బలపడాలి : జనసేన పిలుపు

                   జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బల పడేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతో కృషి చేయాలని పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ కోరారు. అక్కయ్యపాలెం శంకరమఠం రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఆదివారం పార్టీ ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళల విస్కృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పార్టీ పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్చుకోవాలని నాయకులు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సుందరపు విజయ కుయిమార్, బొడ్డేపల్లి రఘు, బి. రామరాజు, మువ్వల పోలరావు, ఆడబాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com