Logo
Date of Publish : 18 May 2022, 4:25 pm
Editor : Sake Naresh

బెల్లం టోకు విక్రయదారులు పైన విచిత్రమైన ఆంక్షలు : అనంత జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : నాటుసారా తయారీని అరికట్టలేక బెల్లం టోకు విక్రయదారులు పైన సెబ్ అధికారులు విచిత్రమైన ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు? అని అనంత జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి పత్రిక ముఖంగా అన్నారు. బెల్లం అమ్మే దుకాణదారులు పైన తక్షణమే సెబ్ అధికారులు, ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు సడలించి బెల్లం విక్రయించే వర్తక వ్యాపార రంగానికి సహకరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బెల్లం విక్రయదారులకు, బెల్లం అనుబంధంగా చిరుతిండ్లు తయారుచేసి విక్రయించే చిరు దుకాణాలకు, కార్మికులకు జనసేనపార్టీ అండగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచుతామని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com