జనసేన తరపున జనసేన నాయకులు షానవాజ్ గారు నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అంబులెన్స్ దోపిడీని నెల్లూరు జిల్లాలో అరికట్టాలని, నెల్లూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేస్తున్నారని, జరిగిన సంఘటనలు భాగంగా, నెల్లూరు పెద్ద ఆసుపత్రి నుంచి పొగ తోటకు మూడు కిలోమీటర్ల గ్రామం గాను ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు ఇష్టం వచ్చినట్లు వనూలు చేస్తున్నారని, నెల్లూరు జిల్లా రవాణా కమిషనర్ చొరవ తీసుకుని సమస్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, టౌన్ బస్సుల టిక్కెట్ల మాదిరిగా దూరాన్ని బట్టి చార్జీ వసూలు చేయాలని కోరారు. ప్రతి అంబులెన్స్ స్టిక్కర్స్ అంటించాలని జనసేన నాయకులు నేత షానవాజ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com