Logo
Date of Publish : 11 July 2022, 7:10 am
Editor : Sake Naresh

శృంగవరపుకోట నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

          శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేనపార్టీ నాయకుడు వబ్బిన సత్యనారాయణ ఆద్వర్యంలో మఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో గల మండలంలో గల గ్రామాల్లోకి జనంలోకి జనసేన అనే కార్యక్రమం నిర్వాహించాలని జనసైనికులు నిశ్చయించుకున్నారు. ఈ సమావేశం మఖ్య ఉద్దేశం జనంలో జనసేన కార్యక్రమంలో భాగంగా పార్టీ సిద్దాంతాలు వివరణ, ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయుట అని అన్నారు. జనసేన పార్టీ కీ ఓటు వేయడం వలన కలిగే ప్రయోజనాలు, గ్రామాల్లో కొత్త నాయకులు తయారు చేయడం పార్టీ మనుగడను ముందుకు తీసికొని వెళ్లడం గురించి వివరించడం జరిగింది. విశాఖపట్నంలో జరగబోయే జనవాణి (జనసేన భరోసా) కార్యక్రమంను ఉద్దేశించి పేద ప్రజాలకు హమీలు పరిష్కరం కానీ ఏమైనా సమస్యలు ఉంటే అర్జీలు స్వీకరించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలియ చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com