Logo
Date of Publish : 21 September 2023, 9:32 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తి పట్టణ, తొట్టంబేడు జనసేన మండల కమిటీలో స్థానం కల్పిస్తూ పదవులు

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు  పసుపులేటి హరి ప్రసాద్ ఆమోదంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా క్రియాశీలకంగా పని చేస్తున్న జనసైనికులకు శ్రీకాళహస్తి పట్టణ, తొట్టంబేడు మండల కమిటీలో స్థానం కల్పిస్తూ పదవులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణ ఉపాద్యక్షులుగా తోట గణేష్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా పేట చిరంజీవి, బలిపాకు ఉదయ్ కుమార్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శిగా పేట చంద్ర శేఖర్ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు క్రమశిక్షణతో కృషి చెయ్యాలని ప్రతి ఒక్కరికీ దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, నాయకులు నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్, గురవయ్య, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com