Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యత్వ మలిదశ నమోదు కార్యక్రమంపై ముఖ్య నాయకులతో శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ భేటీ

    మహబూబ్ నగర్, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల భద్రత, వారికి భరోసా కొరకు చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత సంవత్సరం ముందుకు తీసుకెళ్లేడం జరిగింది. ఈ సంవత్సరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క మలిదశ సభ్యత్వ కార్యక్రమం మరింత బలంగా తీసుకెళ్లేలి అనే అంశంపై శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి దిశా నిర్ధేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య నాయకులు రేచర్ల శేఖర్, జానీ, గోపాస్ కురుమన్న, సూర్య, జెర్రిపాటి చంద్ర శేఖర్, గోపాస్ రమేష్, SP సూర్య, శ్రీనివాస్ నాయక్, ఉమ్మడి జిల్లా నాయకులు పగడాల రాఘవేంద్ర (P.R), సురేందర్ గౌడ్, శరత్ గౌడ్, శ్యామ్, గౌరవ్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way