Logo
Date of Publish : 04 November 2025, 8:10 am
Editor : Sake Naresh

డొక్కా సీతమ్మ స్ఫూర్తికి స్రవంతి మద్దతు

విజయవాడ, నవంబర్ 3 (జనస్వరం ప్రత్యేక ప్రతినిధి) : అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కే.స్రవంతి రాయ్ ను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విజయకుమారి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి స్రవంతి రాయ్ ను విజయకుమారి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ అనగానే గుర్తుకొచ్చేది సేవాభావం, దయా హృదయం. అలాంటి మహనీయురాలి పేరు పెట్టుకుని నడుపుతున్న మా ట్రస్ట్ కార్యక్రమాలపై స్రవంతి రాయ్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు” అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com