Search
Close this search box.
Search
Close this search box.

మడకశిర మండల జనసైనికులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    మడకశిర, (జనస్వరం) : మడకశిర మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుళ్ళసముద్రం పంచాయతీ జనసైనికులు నాయకులతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు చేరువయ్యేలా మన కార్యాచరణ ఇలా ఉండాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో T.A శివాజీ మండల అధ్యక్షుడు,  ప్రధాన కార్యదర్శలు శ్రీహరి, సుధాకర్ కార్యదర్శలు నాగభూషణ, ఈరగౌడ, జనసైనికులు హేమంత్, రాకేష్ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way