ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

    చింతామణి, (జనస్వరం) : ఆల్ కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చింతామణి మహేష్ తో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్పూర్తితో మా సేవా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మురళీగౌడ్, రాష్ట్ర గౌరవనీయులు మంజన్నన్, రాష్ట్ర కోశాధికారి నవీన్, చింతామణి సునీల్, చిక్కబల్లాపూర్ జిల్లా అధ్యక్షుడు జిల్లా శిడ్లఘట్ట హరీష్, కోలారు జిల్లా అధికారులు హిందూ ఆనంద, గోవర్ధన్, హరీష్ చింతామణి తాలూకా అధికారులు గజేంద్ర, రాజేష్, బాలాజీ, శిడ్లఘట్ట తాలూకా అధికారులు విష్ణు, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way