గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో జనసైనికులు ఆత్మీయసమావేశం

    పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో వడమ గ్రామ జనసైనికులుతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట నష్టం వచ్చి చనిపోయిన కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారని జనసైనికులుకు తెలియచేస్తూ, ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యేలా జనసైనికులు భాద్యత తీసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way