Logo
Date of Publish : 06 February 2022, 4:44 pm
Editor : Sake Naresh

ఓడీసీ మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

              అనంతపురం ( జనస్వరం ) : ఓడీసీ మండలం మహమ్మదాబాద్ క్రాస్ లో స్థానిక స్కూల్ నందు జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును గడప గడపకు తీసుకెళ్లి ఓడీసీ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండలం అధ్యక్షులు పూల శివ ప్రసాద్, సతీష్ కొండబోయన, ధనుంజయ, డేరంగుల ఉపేంద్ర, సద్దాం హుస్సేన్, శంకర్,గందోడి సతీష్,మహమ్మద్, బైరవశెట్టి, నాగేష్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com