Search
Close this search box.
Search
Close this search box.

ఎచ్ఛర్లలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసైనికుల

    శ్రీకాకుళం ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండల జనసేనపార్టీ బలోపేతంలో భాగంగా తాళ్లవలస పంచాయతీలో  పర్యటించి జనసైనుకులతో మమేకమవుతూ సంస్థాగతంగా, పార్టీ బలోపేతం గూర్చి చర్చించారు. పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు ప్రజల్లోకి ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్ళాలో అనే విషయం మరియు క్రియాశీలక సభ్యత్వం గూర్చి చర్చించారు. గ్రామాల్లో ఏవిధంగా సమస్యల మీద ముందుకు వెళ్ళలో దిశా నిద్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రతీ గ్రామంలో 2024 నాటికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన జండా ఎగరవేసే విధంగా ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనసైనుకులు డోర రాజారమేష్, బార్నాల దుర్గారావు, లంక గోపాల్, గొర్లె సూర్యనారాయణ, పవన్, సురేష్ , శ్రీను గ్రామ జనసైనికులు నాయుడు, కోటి, గౌతమ్, పవన్, శంకర్, వెంకటేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way