కళ్యాణదుర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం

             కళ్యాణదుర్గం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని మండలాల కమిటీ నియామకం జోరుగా సాగుతోంది. ఏవిధంగా పూర్తి చేయాలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు TC.వరుణ్ గారి సూచనల మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాలలో జనసేన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5,6 సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న జనసేన కార్యకర్తలను గుర్తించి వారికి మండల కమిటీలలో స్థానం కల్పించడం జరిగింది. అలాగే కౌలు రైతుల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు రాపా ధనంజయ, చంద్రశేఖర్, నరసయ్య, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, రాజేష్ మండల అధ్యక్షులు జై కృష్ణ, ఆంజనేయులు, మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way