Logo
Date of Publish : 28 June 2022, 4:08 pm
Editor : Sake Naresh

కోడుమూరు జనసైనికుల ఆత్మీయ సమావేశం

        కోడుమూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పసుపల గ్రామంలో జనసేన పార్టీ బలోపేత దిశగా కార్యకర్తలకు జనసేన నాయకులు దిశా నిర్దేశం చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ మన జిల్లాలో జరిగిన కౌలు రైతు సభ విజయవంతంగా జరిగిందని అన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ పార్టీ పట్ల నిబద్ధతో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, కృష్ణ బాబు, కైసర్, రాజు జనసేన నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వై బజారి, పసుపుల గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com