కర్నూలు జిల్లా జనసైనికుల ఆత్మీయ సమావేశం

    కర్నూలు ( జనస్వరం ) : ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ & టిడిపి పార్టీల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ చింతా సురేష్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం అంబేద్కర్ నగర్ దిన్నదేవరపాడు- 2 లో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీల కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి ఏవిధంగా చేయాలి. పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలని అనే అంశం మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way