Search
Close this search box.
Search
Close this search box.

రామచంద్రపురం మండలంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తోటపేట గ్రామ జనసేన కమిటీ వేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ బీమా 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కిట్లను తోటపేట గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ మండల జనసేన నాయకులు ముప్పనపల్లి గణేష్, రూరల్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, తోటపేట జనసేన నాయకులు అల్లం చంటి, 4 వ వార్డు మెంబర్ దాకమూరి అప్పలకొండ, బోనంశ్రీనివాస్, అల్లంపద్మనాభం, వెంకటాయపాలెం జనసేన నాయకులు కణితి రాంబాబు, తోట రామకృష్ణ, తదితర తోటపేట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way