కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వముపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హాస్పిటల్లో 50 వేల రూపాయలు, మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ గురించి గ్రామ స్థాయిలోకి ప్రజలకి తెలియజేసే బాధ్యత మనందరం తీసుకొని క్రియాశీలక సభ్యత్వాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జయ కృష్ణ, ఆంజనేయులు, ఈరన్న, రాజు, రామలింగ, కాంత రాజ్, మహేష్, వీర మహిళ షేక్ తార, జాకీర్, నరేష్, లక్ష్మణ్ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way