Logo
Date of Publish : 06 February 2022, 4:29 pm
Editor : Sake Naresh

ములకలచెరువులో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

      చిత్తూరు ( జనస్వరం ) : తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండలంలో మండల అధ్యక్షుడు పోతులసాయినాథ్ ఆధ్వర్యంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయినాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి అందరూ గ్రామ స్థాయిలో అందరూ కష్టపడాలని కోరారు. అదేవిధంగా మండల కమిటీ సభ్యులు ఎన్నిక, వారి విధులు భాద్యతల గురించి వివరించారు. ఈ సమావేశంలో అధికార పార్టీ మరియు టీడీపీకి సంబంధించిన 50 మంది జనసేన పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ, జనసేన పార్టీ గెలుపు ధ్యేయంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షర హరిప్రసాద్, పూల శ్రీనివాసులు, మల్లెమ్ అనిలు, పూల రెడ్డి సురేష్, షోరూమ్ సూరి, చవల భానుప్రకాశ్, దేవేంద్ర, నాగరాజు, మధు మరియు జనసేన సభ్యులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com