Search
Close this search box.
Search
Close this search box.

దుర్గాంబిక అమ్మవారు ఆలయంలో డాక్టర్ కందుల కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు

      విశాఖ, (జనస్వరం) : స్థానిక 34వ వార్డులో గల దుర్గాంబిక అమ్మవారు ఆలయంలో దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తన కుమారుడు కందుల బద్రీనాథ్ పుట్టినరోజులు పరిష్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీని గెలిపించేందుకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, కందుల నలినీ దేవి, సతీష్, ప్రసాద్, ఎరంశెట్టి సురేష్, గురుమూర్తి, శివ, గురయమ్మ, నూకాలమ్మ, పాప, దుర్గ, కుమారి, సంతోష్, కోమలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way