Logo
Date of Publish : 14 December 2025, 8:15 pm
Editor : Sake Naresh

కంబదూరు జనసేన మండల నాయకుల ప్రత్యేక సమావేశం

కళ్యాణదుర్గం, అక్టోబర్ 14, (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండల జనసేన నాయకుల ప్రత్యేక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం జనసేన కళ్యాణదుర్గం ఇంచార్జ్ బాల్యం రాజేష్ సమక్షంలో జరిగింది. సమావేశంలో రాబోయే మండల కమిటీల ఏర్పాటు, గ్రామ కమిటీల బలోపేతం, క్రియాశీలక సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలపరచే దిశగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కంబదూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలకు సంబంధించిన నివేదికను మండల నాయకులు ఇంచార్జ్ బాల్యం రాజేష్‌కు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కంబదూరు మండల జనసేన ముఖ్య నాయకులు వడ్డే శ్రీనివాసులు, వెంకటేష్, రామ్ ప్రసాద్, మహేష్, నరసింహమూర్తి, శ్రీకాంత్, జగదీష్, నవీన్ కుమార్, నాగన్న, నేతి భీమరాయుడు, నర్సింహులు, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com