Logo
Date of Publish : 24 September 2023, 10:18 pm
Editor : Sake Naresh

త్వరలోనే జనసేన – టీడీపి ఆధ్యర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తాం : కందుల దుర్గేష్

        రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ లు కలిసి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా రాజమండ్రిలో నారా బ్రాహ్మణి గారిని కలిసారు. జనసేన టిడిపి పార్టీ కలిసి చేయబోయే భవిష్యత్ కార్యాచరణకై జనసేన టిడిపి పార్టీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడానికి, నియోజకవర్గాల వారీగా టిడిపి వారు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. వైసీపీ పార్టీ గద్దె దించడానికి దిశా నిర్దేశాలు చేయడం జరుగుతుందని కందుల దుర్గేష్ మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com