గ్రామ సమస్యలను తీర్చాలని అధికారులకు వినతినిచ్చిన సోమశిల గ్రామ జనసైనికులు

          నెల్లూరు జిల్లా సోమశిల గ్రామంలోని కలువాయి రోడ్డు ప్రాంతంలో రోడ్డు అంతా పూర్తిగా చెత్త చెదారంతో నిండి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వలన  మురికి నీరుతో కాలువలు నిండిపోయాయి. దీని వలన చిన్న పిల్లలు మురికి నేరులోనే ఆటలాడుతూ జ్వర పీడిత వ్యాధులు గురవ్వుతున్నారు అని గ్రామ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే శుభ్రం చేయించాలని సోమశిల జనసేన నాయకులు లక్ష్మి కుమార్ గౌడ్ మరియు ఇతర జనసైనికులు సోమశిల పంచాయితీ సెక్రటరీ గారికి వినతిపత్రం అందించారు. అలాగే కరెంట్ ఆఫీస్ కి ఆఫీసు నిమిత్తం వెళ్ళాలి అన్న భయంతో ప్రజలు ఉన్నారని అన్నారు. కావున వీటి మీద కూడా కాస్తా చొరవ తీసుకోవాలని కోరారు. ఆ రోడ్డు ద్వారానే స్మశనవాటికి వెళ్లాల్సిన పరిస్థితి అని లక్ష్మి కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి కుమార్ గౌడ్, శివ రాయ్, పవన్, పెంచలయ్య, మస్తాన్ జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way