Search
Close this search box.
Search
Close this search box.

హత్యకు గురైన రమ్యకు సంఘీభావంగా జనసేన పార్టీ తరుపున సంఘీభావం

జనసేన

           చిత్తూరు  ( జనస్వరం ) : స్వాతంత్య్ర దినోత్సవం రోజునే గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు. హోం మంత్రి సుచరిత గారు, రాష్ట్ర మహిళా చైర్మన్ వాసిరెడ్డి గారు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ ఇంచార్జ్ శ్రీ రాందాస్ చౌదరి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు దారం అనిత, జంగాల శివారాం రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జగదీష్, కల్యాణ్, నౌషాద్, జాబీర్, రెడ్డమ్మ, రమణా రెడ్డి, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way