Search
Close this search box.
Search
Close this search box.

నందిగామ జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారికి ఘన నివాళులు

    నందిగామ, (జనస్వరం) : కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ  జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు నందిగామ గాంధీ సెంటర్ నందు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ ఈరోజు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురుల ప్రాణ త్యాగాలను గుర్తుచేసుకుంటారు. మీరు కూడా ఆ సమరయోధుల ప్రాణత్యాగాన్ని సోషల్ మీడియా వేదికపై స్మరించండి. భగత్ సింగ్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక సూక్తులను మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసి మీ దేశభక్తిని చాటండి. దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను చంపలేరు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కుమ్మరి రాజేష్, తోట వేణు, పండగల నరేంద్ర, మెల్లంపూడి జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way