Logo
Date of Publish : 02 May 2022, 11:47 am
Editor : Sake Naresh

మేడే సందర్భంగా సఫాయి కార్మికులతో జనసైనికులు

         హైదరాబాదు ( జనస్వరం ) : మే డే సందర్భముగా KPHB కాలనీ 114 డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్ జనసైనికులతో కలసి టిఫిన్ విత్ సఫాయి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో గల జిహెచ్ఎంసి సఫాయి కార్మికులతో కలసి జనసైనికులు టిఫిన్ తీసుకున్నారు. ఈ సందర్భముగా కొల్లా శంకర్ మాట్లాడుతూ నిత్యం మన పరిసరాలను శుభ్రం చేస్తూ మనల్ని మంచి వాతావరణంలో ఉంచే ఈ సఫాయి కార్మికుల సేవలను మరువలేమని వారు చేసే ఈ సేవతోనే మనమందరము ఆరోగ్యంగా ఉంటున్నామని అన్నారు. కార్మికులకు అండగా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ఇరు రాష్ట్రాల్లో ప్రజలతో మమేకమవుతూ ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమములో బాలాజీ నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు తుమ్మల మోహన్ కుమార్, కేపీహెచ్ బీ 114 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి( కేబుల్ ) శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com